వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్ అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్ పై 50 శాతం రాయితీ నవంబర్ 11న ప్రారంభించనున్న సినీ నటి ఆమని ఫర్టీ 9 సెంటర్ డాక్టర్ సి జ్యోతి వెల్లడి సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ […]
మెంటల్ హెల్త్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ “సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ పాలియేటివ్ కేర్ “గా ఎయిమ్స్ అభివృద్ధి ఎయిమ్స్ కు మౌలిక వసతులు కల్పించింది సిఎం జగన్ రూ.55 కోట్లతో ఎయిమ్స్ కు నీరు , కరెంటు, రోడ్లు ఎయిమ్స్ ను సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని మంగళగిరిలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాబోతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, వైద్య […]
అందుబాటులోకి ఫుల్ టైం న్యూరో సర్జరీ విభాగం పిడుగురాళ్ళలోని డాక్టర్ అంజిరెడ్డి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రతి బుధవారం ఉచిత న్యూరో సర్జరీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు ప్రముఖ న్యూరో వైద్య నిపుణులు డాక్టర్ గుమ్మడి విద్యాసాగర్ తెలిపారు. పిడుగురాళ్లలో తొలిసారిగా అంజిరెడ్డి ఆసుపత్రిలో ఫుల్ టైం న్యూరో సర్జరీ విభాగం అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. మెదడు-వెన్నుముక సర్జరీలు, ఫిట్స్, పక్షవాతం, నరాల బలహీనత, న్యూరో ఎండోస్కోపీ, మెడనొప్పి, తిమ్మిర్లు ఎక్కువగా రావటం, నరాల నొప్పులకు […]
ఈహెచ్ ఎస్ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ 199.5 కోట్ల చెల్లింపు ఈహెచ్ ఎస్ నెట్ వర్క్ ఆసుపత్రులకు జూలై 2022 వరకు క్లెయిమ్ ల కింద రూ.199.5 కోట్లు చెల్లించామని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్యకార్యనిర్వహణాధికారి(CEO) యమ్.యన్ హరేందిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో నెట్వర్క్ హాస్పిటల్స్ కు ఎలాంలి చెల్లింపులు చేయలేదని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర […]
– ఆరోగ్యశ్రీలో మరిన్ని వైద్య చికిత్సలు, పెంచిన వైద్య చికిత్సలను ప్రారంభించిన సీఎం. – వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పెంచిన చికిత్సలను ప్రారంభించిన సీఎం. – ఆరోగ్య శ్రీ కింద 3,255కి చేరిన వైద్య చికిత్సలు. కొత్తగా 809 వైద్య చికిత్సలు పెంపు. – గత ప్రభుత్వంతో పోలిస్తే ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతున్న చికిత్సల సంఖ్య 1059 నుంచి 3,255కు పెంపు. – గత ప్రభుత్వంతో పోలిస్తే వైయస్.జగన్ […]
రమేష్ హాస్పటల్స్ పిలుపు పక్షవాతంపై వాకింగ్ తో అవేర్ నెస్ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రజలకు పక్షవాతం పై అవగాహన కలిగించేందుకు ఈనెల 29న శనివారం ఉదయం 7 గంటలకు విజయవాడ నడక(వాకింగ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రమేష్ హాస్పటల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నడక రమేష్ హాస్పిటల్స్, ఎం.జి. రోడ్ బ్రాంచ్ నుంచి ప్రారంభమై రమేష్ హాస్పిటల్స్, మెయిన్ యూనిట్ వద్ద ముగియనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మునిసిపల్ కమిషనర్ శ్రీ స్వప్నిల్ […]
– రాష్ట్రంలో వైద్య విద్యకు స్వర్ణయుగం. – వైద్య ఆరోగ్యరంగంపై ముఖ్యమంత్రి తదేక దృష్టి కారణంగా సానుకూల ఫలితాలు. – రాష్ట్రంలో గణనీయంగా పెరగనున్న ప్రభుత్వ మెడికల్ పీజీ సీట్లు. – ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బందిని ఉంచడంతో పెరగనున్న సీట్లు. – 2019 వరకూ రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 970. – ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 2022లో మరో 207 సీట్లు పెరుగుదల. – ఇప్పుడు అదనంగా 746 […]
ఢిల్లీ వేదికగా “గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్” ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటులో ఏపీ కీలక అడుగు లభ్యత, సౌలభ్యత, ఆమోదయోగ్యత, స్థోమత పునాదులుగా భవిష్యత్ నిర్మాణం 2 రోజుల కీలక సదస్సులో ఏపీ వాణిని వినిపించే అవకాశం పొందిన మంత్రి విడదల రజిని ప్రజంటేషన్ అనంతరం ‘మహిళల డిజిటల్ హెల్త్’ లోగో ఆవిష్కరణ అమరావతి, అక్టోబర్, 27; రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఢిల్లీకి పయనమవనున్నారు. అక్టోబర్ 28, 29 […]
ఈనెల 15 నుంచి పంపిణీ కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం కరోనా వైరస్..మరోసారి దేశ ప్రజలను భయకంపితుల్ని చేస్తోంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు డబ్బులు చెల్లించి తీసుకునేందుకు అందుబాటులో ఉన్న బూస్టరు వ్యాక్సిన్ డోసును ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈనెల 15 నుంచి 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడవ డోసుగా చెప్పే బూస్టరు డోసును ఉచితంగా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ […]
బహుదూర్ పల్లిలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న టెక్ మహీంద్ర ఫౌండేషన్ సహకారంతో ఆస్టర్ ప్రైమ్ హాస్పటల్ బృందం శుక్రవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ ఉచిత హెల్త్ క్యాంపులో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కు చెందిన వైద్యులు 140 మందికి పైగా విద్యార్థులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆస్టర్ ప్రైమ్ వైద్యులు డాక్టర్ మౌలిక డాక్టర్ అర్చనతో పాటు […]