ప్రాణాలు కాపాడిన అంకుర హాస్పటల్ నెలలు నిండకుండానే పుట్టిన ఐదుగురు శిశువుల ప్రాణాలను విజయవాడలోని అంకురల హాస్పిటల్ కు చెందిన వైద్యుల బృందం కాపాడింది. హాస్పిటల్లో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు,ఇంటెన్సివ్ బృందం తో పాటుగా అతి క్లిష్టమైన సమస్యలతో కూడిన రోగులు, నవజాత శిశువుల ప్రాణాలను రక్షించడానికి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఉండటంలో ఇది సాధ్యమైంది. సంక్లిష్టమైన వైద్య సమస్యలతో బాధపడుతున్న నవజాత శిశువులకు వారు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.అంకుర హాస్పిటల్స్ గ్రీన్ ఓ టీ […]
ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నేలను ప్రపంచ రొమ్ము క్యాన్సర్ మాసం గా పాటిస్తారు .దీనిని పురస్కరించుకొని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమలలో బాగంగా 05 అక్టోబర్ నుండి 20 అక్టోబర్ 2023,వరకు ఉచిత రొమ్ము క్యాన్సర్ నిర్దారణ శిబిరాన్ని నిర్వహించున్నారు .ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు యాడ్ లైఫ్ గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్వహించబడే ఈ శిబిరంలో ఉచితంగా […]
– గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టి – సీఎం ఆదేశాలతో STEMI ప్రాజెక్టు – గోల్డెన్ అవర్లో ప్రాణం నిలపడమే ప్రధాన లక్ష్యం – ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనికి చికిత్సలు – రూ. 40 వేలు విలువ చేసే ఇంజక్షన్ను ఉచితంగా అందించనున్న ప్రభుత్వం – దీనికోసం కొత్తగా 94 వైద్య పోస్టులకు అనుమతి – చిత్తూరు, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంల్లో పైలట్ ప్రాజెక్టు – ఈ 4 హబ్స్లో 61 స్పోక్స్ […]
అరుదైన ఆరోగ్య సమస్య తో భాదపడుతున్న మహిళకు సరికొత్త జీవనాన్నిచ్చిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట, హైదరాబాదు కు చెందిన వైద్యులు అరుదైన ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్న వారికి స్వాంతన చేకూర్చే లాప్రోస్కోపిక్ సర్జరీ పై ప్రజలలో అవగాహన కలిపించాలని వైద్య నిపుణుల విజ్ఞప్తి మెరుగైన చికిత్స అందించి మంచి ఫలితాలు పొందాలంటే సరైన సమయంలో రోగాన్ని గుర్తించడం ఎంతో అవసరం. అయితే అరుదైన లక్షణాలతో కూడిన వ్యాధుల విషయంలో సరైన సమయంలో గుర్తించడం అనే […]
ఒంగోలు గుంటూరు రోడ్డులోని తెలుగు దేశం పార్టీ ఆఫీసు వెనుక ఉన్న శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రతి నెల మొదటి గురువారం జరిగే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఈ రోజు గురువారం మల్టీ స్పెషాలిటీ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరఒలో సుమారు 150 మంది రోగులు ఉచితంగా వైద్యాన్ని పొందారు. ఈ […]
కొవిడ్ పై నిరంతరం అప్రమత్తత ఏపీ రోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ రాష్ట్ర వ్యాప్తగానవంబర్ నెల నుంచి దాదాపు 30 వేల శాంపిళ్ళను పరీక్షించగా 130 పాజిటివ్ కేసులు వచ్చాయని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ తెలిపారు. కొవిడ్ పై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తున్నాం..ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదు..జినోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశాం..రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో వున్నాయి..ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ […]
విరించి హాస్పట్ లో చికిత్స రీజనరేటివ్ మెడిసిన్ విభాగం ఏర్పాటు తెలుగు రాష్ట్రాలలోనే మొట్ట మొదటి సారిగా కీళ్ల వాతంతో భాదపడుతున్న వారికి మణిపాల్ విశ్వవిద్యాలయంకు చెందిన స్టెమ్ ప్యూటిక్స్ రీసెర్చి ల్యాబ్ వారు రూపొందించిడ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా వారు ఆమోదించినఅత్యాధునిక స్టెమ్ సెల్ థెరపీ చికిత్సను హైదరాబాద్ లోని విరించి హాస్పటల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టెమ్ సెల్ థెరపీ ద్వారా పలు రకములైన చికిత్స అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా రీజనరేటివ్ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు […]
• దేశంలో యాక్షన్ ప్లాన్ రూపొందించిన నాల్గవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. • యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై విజయవాడలో నిర్వహించిన గ్లోబల్ వర్క్ షాపులో పాల్గొన్న జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు • “ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్ బలోపేతానికి సంబంధించిన విజయవాడ డిక్లరేషన్” విడుదల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎఎంఆర్) నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలు, విధివిధానాల అభివృద్ధిని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు గ్లోబల్ వర్క్ షాప్ […]
జగనన్న ఆలోచనకు క్షేత్రస్థాయిలో అనూహ్య స్పందన మూడు వారాల్లోనే 4733 వైఎస్సార్ హెల్త్క్లినిక్ల రెండు విడతల సందర్శన 4267 హెల్త్ క్లినిక్లు ఒకసారి సందర్శన ఇప్పటివరకు 97,011 బీపీ, 66,046 షుగర్ రోగులకు పరీక్షలు ఫ్యామిలీ ఫిజిషియన్ విధానంలో 67 రకాల మందులు, 14 రకాల వైద్యపరీక్షలు ఖాళీల భర్తీ విషయంలో చొరవగా ఉండాలి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రయల్ రన్పై సమీక్ష సమావేశం ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానానికి […]
నేషనల్ హెల్త్ అథారిటి ఇడి వి కిరణ్ గోపాల్ ప్రశంస ప్రయివేట్ ఆసుపత్రులు కూడా ముందుకు రావాలి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమ స్థాయిలో కృషి చేసిందని నేషనల్ హెల్త్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఐటి) వి. కిరణ్ గోపాల్ ప్రశంసించారు. శుక్రవారం విజయవాడలో ని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ లో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఓరియంటేషన్ మరియు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఐఎంఎ , ప్రైవేటు ఆసుపత్రుల […]
