నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్-కమ్యునకబుల్ డిసీజెస్ (NP-NCD)పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ . రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పాల్గొన్న ఎన్సీడీ జిల్లా పీఓలు, ఎపిడమాలజిస్టులు, ప్రివెంటివ్ అంకాలజీ నోడలాఫీసర్లు, సిహెచ్ ఓలు, ఎఎన్ ఎంలు, మెడికల్ ఆఫీసర్లు మూడు విడతలుగా చేసిన ఎన్సీడీ స్క్రీనింగ్ లో నాణ్యత లోపించిది మరింత అవగాహన కల్పించేందుకే మూడు రోజుల […]
ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధుల నియంత్రణ ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణ అవగాహన పెరగాలి యోగాతో అద్భుత ఫలితాలు..యోగాధ్యయన పరిషత్ పునరుద్దరణ అవసరం లేకున్నా సిజేరియన్లు సరికాదు….సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, జూలై 23 : మెరుగైన వైద్య సేవలందించడమే కాదు… ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి […]
అందుబాటులోకి ఫెర్టీ 9 ఏ ఐ ఆధారిత పురుష సంతానోత్పత్తి పరీక్ష ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి ఏ ఐ వీర్యఅనలైజర్ ను ప్రవేశపెట్టిన సంస్థగా గుర్తింపు వేగవంతమైన, మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం కీలక ముందడుగు ఫెర్టీ 9 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి హైదరాబాద్ : పురుషుల్లోనూ వంధ్యత్వం పై అవగాహన పెరగాలని, ఫెర్టీ 9 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి అన్నారు. ప్రస్తుత రోజుల్లో పురుష వంధ్యత్వం పెరుగుతున్నప్పటికీ, […]
ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ కు సిద్ధమైన సర్కారు దాదాపు 50 వేల మందికిపైగా అనుమానిత క్యాన్సర్ బాధితుల గుర్తింపు రోగులకు ప్రభుత్వాస్పత్రులలో ఉచిత చికిత్సకు ఏర్పాట్లు క్యాన్సర్ నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు అమరావతి: రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. గతేడాది నవంబర్ 14 నుండి ప్రారంభమైన స్క్రీనింగ్ […]
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో మెరుగైన సేవలకై 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక అమలు దశల వారీగా స్వల్ప, మధ్య, దీర్ఝకాలిక ప్రణాళికలు అమలు చేసేందుకు చర్యలు ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎటు వంటి అంతరాయం ఉండబోదు, ఇప్పటికే రూ.200 కోట్లు చెల్లించాం మరో రూ.300 కోట్లు త్వరలో చెల్లిస్తాం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకవతకలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, ఆగస్టు 17: ప్రజలకు సంతృప్తికర స్థాయిలో మెరుగైన […]
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO) గా భాద్యతలు స్వీకరించిన డా. కూరపాటి కృష్ణయ్య బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) గా డా. కూరపాటి కృష్ణయ్యను నియమించినట్లు యాజమాన్యం ప్రకటించింది. 40 సంవత్సరముల పాటు వైద్య రంగంలో ఎంతో అనుభవజ్ఞడుగా పేరున్న ఆర్థోపెడిక్ సర్జన్ అయిన డా. కె కృష్ణయ్య గతంలో మెడిసిటీ హాస్పిటల్ CEOగా పని […]
ఒంగోలులోని మన శ్రీరామ్ హాస్పిటల్ లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం కొత్తగా అదనంగా మూడు అత్యాధునిక మెషీన్లు 1. 3D/4D అల్ట్రా సౌండ్ స్కాన్ మెషీన్, 2. సీ ఆమ్ మెషీన్ మరియు 3. లేపరోస్కోపీ మెషీన్ లను సమకూర్చినట్టు డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలిపారు. 3D, 4D అల్ట్రా సౌండ్ స్కాన్ : మహిళలు, గర్భిణీ స్త్రీల కోసం హై రిజొల్యూషన్ 3D, 4D అల్ట్రా సౌండ్ స్కాన్ మెషీన్ […]
ప్రాణాలు కాపాడిన అంకుర హాస్పటల్ నెలలు నిండకుండానే పుట్టిన ఐదుగురు శిశువుల ప్రాణాలను విజయవాడలోని అంకురల హాస్పిటల్ కు చెందిన వైద్యుల బృందం కాపాడింది. హాస్పిటల్లో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు,ఇంటెన్సివ్ బృందం తో పాటుగా అతి క్లిష్టమైన సమస్యలతో కూడిన రోగులు, నవజాత శిశువుల ప్రాణాలను రక్షించడానికి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఉండటంలో ఇది సాధ్యమైంది. సంక్లిష్టమైన వైద్య సమస్యలతో బాధపడుతున్న నవజాత శిశువులకు వారు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.అంకుర హాస్పిటల్స్ గ్రీన్ ఓ టీ […]
ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నేలను ప్రపంచ రొమ్ము క్యాన్సర్ మాసం గా పాటిస్తారు .దీనిని పురస్కరించుకొని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమలలో బాగంగా 05 అక్టోబర్ నుండి 20 అక్టోబర్ 2023,వరకు ఉచిత రొమ్ము క్యాన్సర్ నిర్దారణ శిబిరాన్ని నిర్వహించున్నారు .ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు యాడ్ లైఫ్ గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్వహించబడే ఈ శిబిరంలో ఉచితంగా […]
– గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టి – సీఎం ఆదేశాలతో STEMI ప్రాజెక్టు – గోల్డెన్ అవర్లో ప్రాణం నిలపడమే ప్రధాన లక్ష్యం – ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనికి చికిత్సలు – రూ. 40 వేలు విలువ చేసే ఇంజక్షన్ను ఉచితంగా అందించనున్న ప్రభుత్వం – దీనికోసం కొత్తగా 94 వైద్య పోస్టులకు అనుమతి – చిత్తూరు, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంల్లో పైలట్ ప్రాజెక్టు – ఈ 4 హబ్స్లో 61 స్పోక్స్ […]