గిరిజన ప్రాంతాలైన సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, రంపచోడవరం, బుట్టాయిగూడెంలో మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులను దశల వారీగా ఈ ఏడాది చివరి నాటికి
మలేరియా కేసులు రాష్ట్రంలో బాగా తగ్గుముఖం పట్టాయి. 2030 నాటికి మలేరియా కేసులను నియంత్రించాలన్న లక్ష్యంలో ఇప్పటి వరకు 71.57 శాతం
మెటబాలిక్ హెల్త్ అనేది కేవలం షుగర్ ఒక్కటే కాదు; రక్తపోటు (BP), కొలెస్ట్రాల్, శరీర బరువుతో పాటు నడుము కొలతపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ భారతి
రాష్ట్రంలో బోధకాలు నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ బోధకాలు (పైలేరియా) నివారణ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లోని ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి మాత్రల పంపిణీ కార్యక్రమం జాతీయ స్థాయిలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఇందుకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా 124 జిల్లాల్లో (710 బ్లాక్లు) ఎంపికచేసిన ప్రాంతాల్లో బోదకాలు నివారణ కోసం మాత్రలను పంపిణీ […]
విజయవాడ శివారులోని గొల్లపూడిలో ఉన్న ఆయుష్ ప్రధాన కార్యాలయం ఆటోనగర్లోనికి మారబోతుంది. ఈ కార్యాలయం గురువారం నుంచి పనిచేస్తుందని ఆయుష్ కమిషనర్ దినేష్కుమార్ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొత్త కార్యాలయ సేవలను లాంఛనంగా ప్రారంభిస్తారని కమిషనర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కార్యాలయ అడ్రస్ కోనేరు రమాదేవి భవనం (మూడో అంతస్తు, బ్లాక్-4 ప్లాటు నెంబరు-17) హౌస్ నెంబరు 54-4/1-102, నియర్ బీఎంపీఎస్ ట్రాన్స్ పోర్ట్ హెడ్ ఆఫీస్, ఆటోనగర్, విజయవాడ.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళగిరిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జాతీయ డీవార్మింగ్ డే – ఫిబ్రవరి 2026 సందర్భంగా రూపొందించిన AI వీడియోను విడుదల చేశారు. పిల్లల ఆరోగ్యంపై పురుగుల ప్రభావం, పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా వీడియోను రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 17-02-2026న జాతీయ డీవార్మింగ్ డేను నిర్వహించనున్నారు. మొత్తం 1.11 కోట్ల మంది పిల్లల లక్ష్యంగా […]
ఉచితంగా ఏటా రూ.600 కోట్లకు పైగానే బాధితులకు క్యాన్సర్ వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చికిత్స పొందే వారి సంఖ్య ఏటా పెరుగుదల క్యాన్సర్ కేసులతో రూపొందించిన అట్లాస్’ ఆధారంగా ముందస్తు చర్యలు బోధనాసుపత్రుల్లో ‘పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్’ సేవలపై వైద్యులకు శిక్షణ ప్రతి జిల్లా కేంద్రం లో, అందుబాటులోకి డే కేర్ కీమోథెరపీ సెంటర్లు ప్రివెంటివ్ ఆంకాలజీ విభాగాల ఏర్పాటు అందరి భాగస్వామ్యంతోనే క్యాన్సర్ కట్టడి.. ముందుకు రావాలని రాష్ట్ర […]
-ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి -ఓపెన్ డ్రెయినేజీలను ప్రతిరోజూ శుభ్రం చేయాలి! నీటి లో క్లోరినేషన్ తీరును పరిశీలించాలి -స్క్రబ్ టైఫస్ జ్వరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి కుక్కకాట్ల వల్ల జరిగిన మరణాలకు దారితీసిన కారణాలపై ఆడిట్ జరగాలి -కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ అనురాధ -రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ “దోమలను పుట్టకుండా (యాంటీ లార్వా ఆపరేషన్), కుట్టకుండా (యాంటీ అడల్ట్) చర్యలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని […]
మిగిలిన వారికి 6 నెలల్లోగా పూర్తిచేసేలా ప్రణాళిక రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి క్యాన్సర్ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన అసంక్రమిత వ్యాధుల(NCD) నియంత్రణ, నివారణ కార్యక్రమం 4.0 (ఎన్సీడీ) ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 39 లక్షల మందికి స్కీనింగ్ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన జారీచేశారు. ‘మహిళలకు నోటి, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ […]
మధుమేహంపై కర పత్రం ఆవిష్కరణ సభలో డాక్టర్ ఎస్. ఎస్ .వి .రమణ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న మధుమేహం నిరోధంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ ఎస్. ఎస్. వి .రమణ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక 2/1 బ్రాడీపేట లోని ఎస్ .హెచ్ .ఓ .సమావేశ మందిరంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నవంబర్ నెల-“మధుమేహం […]

