పురుషుల్లోనూ వంధ్యత్వం..ఫెర్జీ 9 హాస్పటల్ అవగాహన

అందుబాటులోకి ఫెర్టీ 9 ఏ ఐ ఆధారిత పురుష సంతానోత్పత్తి పరీక్ష ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి ఏ ఐ వీర్యఅనలైజర్ ను ప్రవేశపెట్టిన సంస్థగా గుర్తింపు వేగవంతమైన, మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం కీలక ముందడుగు ఫెర్టీ 9 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి హైదరాబాద్ : పురుషుల్లోనూ వంధ్యత్వం పై అవగాహన పెరగాలని, ఫెర్టీ 9 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి అన్నారు. ప్రస్తుత రోజుల్లో పురుష వంధ్యత్వం పెరుగుతున్నప్పటికీ, […]

క్యాన్సర్ పై ప్రచార భేరి .. ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్

ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ కు సిద్ధమైన సర్కారు దాదాపు 50 వేల మందికిపైగా అనుమానిత క్యాన్సర్ బాధితుల గుర్తింపు రోగులకు ప్రభుత్వాస్పత్రులలో ఉచిత చికిత్సకు ఏర్పాట్లు క్యాన్సర్ నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు అమరావతి: రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. గతేడాది నవంబర్ 14 నుండి ప్రారంభమైన స్క్రీనింగ్ […]

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సీఈవోగా డాక్టర్ కూరపాటి కృష్ణయ్య

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO) గా భాద్యతలు స్వీకరించిన డా. కూరపాటి కృష్ణయ్య బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) గా డా. కూరపాటి కృష్ణయ్యను నియమించినట్లు యాజమాన్యం ప్రకటించింది. 40 సంవత్సరముల పాటు వైద్య రంగంలో ఎంతో అనుభవజ్ఞడుగా పేరున్న ఆర్థోపెడిక్ సర్జన్ అయిన డా. కె కృష్ణయ్య గతంలో మెడిసిటీ హాస్పిటల్ CEOగా పని […]

ఒంగోలు శ్రీరామ్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు

ఒంగోలులోని మన శ్రీరామ్ హాస్పిటల్ లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం కొత్తగా అదనంగా మూడు అత్యాధునిక మెషీన్లు 1. 3D/4D అల్ట్రా సౌండ్ స్కాన్ మెషీన్, 2. సీ ఆమ్ మెషీన్ మరియు 3. లేపరోస్కోపీ మెషీన్ లను సమకూర్చినట్టు డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలిపారు.  3D, 4D అల్ట్రా సౌండ్ స్కాన్ : మహిళలు, గర్భిణీ స్త్రీల కోసం హై రిజొల్యూషన్ 3D, 4D అల్ట్రా సౌండ్ స్కాన్ మెషీన్ […]

నెలలు నిండకుండా అయిదుగురు శిశువుల జననం

ప్రాణాలు కాపాడిన అంకుర హాస్పటల్ నెలలు నిండకుండానే పుట్టిన ఐదుగురు శిశువుల ప్రాణాలను విజయవాడలోని అంకురల హాస్పిటల్ కు చెందిన వైద్యుల బృందం కాపాడింది. హాస్పిటల్లో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు,ఇంటెన్సివ్ బృందం తో పాటుగా అతి క్లిష్టమైన సమస్యలతో కూడిన రోగులు, నవజాత శిశువుల ప్రాణాలను రక్షించడానికి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఉండటంలో ఇది సాధ్యమైంది. సంక్లిష్టమైన వైద్య సమస్యలతో బాధపడుతున్న నవజాత శిశువులకు వారు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.అంకుర హాస్పిటల్స్ గ్రీన్ ఓ టీ […]

బసవతారకం ఆసుపత్రిలో బ్రస్ట్ స్క్రీనింగ్ క్యాంప్

ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నేలను ప్రపంచ రొమ్ము క్యాన్సర్ మాసం గా పాటిస్తారు .దీనిని పురస్కరించుకొని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమలలో బాగంగా 05  అక్టోబర్  నుండి 20 అక్టోబర్ 2023,వరకు ఉచిత రొమ్ము క్యాన్సర్ నిర్దారణ శిబిరాన్ని నిర్వహించున్నారు .ఉదయం  10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు  యాడ్ లైఫ్ గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్వహించబడే  ఈ శిబిరంలో ఉచితంగా […]

మీ గుండె పదిలంగా..

– గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టి – సీఎం ఆదేశాలతో STEMI ప్రాజెక్టు – గోల్డెన్ అవర్‌లో ప్రాణం నిలపడమే ప్రధాన లక్ష్యం – ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనికి చికిత్సలు – రూ. 40 వేలు విలువ చేసే ఇంజక్షన్‌ను ఉచితంగా అందించనున్న ప్రభుత్వం – దీనికోసం కొత్తగా 94 వైద్య పోస్టులకు అనుమతి – చిత్తూరు, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంల్లో పైలట్‌ ప్రాజెక్టు – ఈ 4 హబ్స్‌లో 61 స్పోక్స్ […]

ఆమెకు అరుదైన వ్యాధి..ఆస్టర్ ప్రైమ్ లో లాప్రోస్కోపిక్ సర్జరీ

అరుదైన ఆరోగ్య సమస్య తో భాదపడుతున్న మహిళకు సరికొత్త జీవనాన్నిచ్చిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట, హైదరాబాదు కు చెందిన వైద్యులు అరుదైన ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్న వారికి స్వాంతన చేకూర్చే లాప్రోస్కోపిక్ సర్జరీ పై ప్రజలలో అవగాహన కలిపించాలని వైద్య నిపుణుల విజ్ఞప్తి మెరుగైన చికిత్స అందించి మంచి ఫలితాలు పొందాలంటే సరైన సమయంలో రోగాన్ని గుర్తించడం ఎంతో అవసరం. అయితే అరుదైన లక్షణాలతో కూడిన వ్యాధుల విషయంలో సరైన సమయంలో గుర్తించడం అనే […]

శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ లో ఉచిత వైద్యశిబిరం

ఒంగోలు గుంటూరు రోడ్డులోని తెలుగు దేశం పార్టీ ఆఫీసు వెనుక ఉన్న శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రతి నెల మొదటి గురువారం జరిగే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఈ రోజు గురువారం మల్టీ స్పెషాలిటీ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరఒలో సుమారు 150 మంది రోగులు ఉచితంగా వైద్యాన్ని పొందారు. ఈ […]

30 వేల శాంపిళ్ళు..130 పాజిటివ్ కేసులు

కొవిడ్ పై నిరంతరం అప్రమత్తత ఏపీ రోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ రాష్ట్ర వ్యాప్తగానవంబర్ నెల నుంచి దాదాపు 30 వేల శాంపిళ్ళను పరీక్షించగా 130 పాజిటివ్ కేసులు వచ్చాయని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ తెలిపారు. కొవిడ్ పై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తున్నాం..ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదు..జినోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశాం..రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో వున్నాయి..ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ […]