author

కామినేనిలో ఆఫర్డ్ ప్లాన్

ప్రపంచ మధుమేహ దినం (14 నవంబర్ 2022) సందర్భంగా కామినేని హాస్పిటల్స్ (పోరంకి, విజయవాడ), గురుగ్రామ్ కు చెందిన ఆరోగ్య సంరక్షణ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ అయిన ఆఫర్డ్ ప్లాన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కామినేని ఆసుపత్రి రోగులకు వినూత్న, కస్టమర్ స్నేహపూర్వక ఉత్పాదనలను అందించేందుకు…

ఫెర్టీ 9లో అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ట్రీట్ మెంట్

సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాలి వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స ఫర్టీ 9 సెంటర్ డాక్టర్ సి జ్యోతి ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్ అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్ పై 50 శాతం రాయితీ  ప్రారంభించిన సినీ నటి ఆమని సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స […]

డిసెంబరు కల్లా ఆయుష్మాన్ భారత్

డిసెంబర్ కల్లా ‘అభా’ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. సిహెచ్ ఓలకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు ఆదేశం. ‘భవిష్యత్లో వైద్య సేవలన్నీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల లోనే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఎబిహెచ్ఎ-అభా) నమోదు ప్రక్రియను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (సిహెచ్ ఓలు) స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి […]

ఫెర్టీ 9లో సంతానలేమికి అత్యాధునిక చికిత్స

వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్  అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్  ట్రీట్ మెంట్  పై 50 శాతం రాయితీ  నవంబర్ 11న ప్రారంభించనున్న సినీ నటి ఆమని ఫర్టీ 9 సెంటర్  డాక్టర్ సి జ్యోతి వెల్లడి సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని,  వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స అందిస్తున్నట్లు  డాక్టర్ […]

ఎయిమ్స్‌లో వైఎస్సార్‌ ఆరోగ్య‌శ్రీ సేవ‌లు

మెంటల్ హెల్త్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ “సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ పాలియేటివ్ కేర్ “గా ఎయిమ్స్ అభివృద్ధి ఎయిమ్స్ కు మౌలిక వ‌సతులు క‌ల్పించింది సిఎం జగన్ రూ.55 కోట్ల‌తో ఎయిమ్స్ కు నీరు , క‌రెంటు, రోడ్లు  ఎయిమ్స్  ను సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని మంగ‌ళ‌గిరిలోని ప్ర‌తిష్టాత్మ‌క ఎయిమ్స్ ను వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకురాబోతున్నామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ, వైద్య […]

అంజిరెడ్డి ఆసుపత్రిలో ఉచిత న్యూరో వైద్య శిబిరం

అందుబాటులోకి ఫుల్ టైం న్యూరో సర్జరీ విభాగం పిడుగురాళ్ళలోని డాక్టర్ అంజిరెడ్డి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రతి బుధవారం ఉచిత న్యూరో సర్జరీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు ప్రముఖ న్యూరో వైద్య నిపుణులు డాక్టర్ గుమ్మడి విద్యాసాగర్ తెలిపారు. పిడుగురాళ్లలో తొలిసారిగా అంజిరెడ్డి ఆసుపత్రిలో ఫుల్ టైం న్యూరో సర్జరీ విభాగం అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. మెదడు-వెన్నుముక సర్జరీలు, ఫిట్స్, పక్షవాతం, నరాల బలహీనత, న్యూరో ఎండోస్కోపీ, మెడనొప్పి, తిమ్మిర్లు ఎక్కువగా రావటం, నరాల నొప్పులకు […]

ఆరోగ్యశ్రీ కోసం రూ 1790 కోట్లు

ఈహెచ్ ఎస్ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ 199.5 కోట్ల చెల్లింపు ఈహెచ్ ఎస్ నెట్ వర్క్ ఆసుపత్రులకు జూలై 2022 వరకు క్లెయిమ్ ల కింద రూ.199.5 కోట్లు చెల్లించామని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్యకార్యనిర్వహణాధికారి(CEO) యమ్.యన్ హరేందిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో నెట్వర్క్ హాస్పిటల్స్ కు ఎలాంలి చెల్లింపులు చేయలేదని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర […]

ఆరోగ్యశ్రీలో పెరిగిన వైద్య చికిత్సలు

– ఆరోగ్యశ్రీలో మరిన్ని వైద్య చికిత్సలు, పెంచిన వైద్య చికిత్సలను ప్రారంభించిన సీఎం. – వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పెంచిన చికిత్సలను ప్రారంభించిన సీఎం. – ఆరోగ్య శ్రీ కింద 3,255కి చేరిన వైద్య చికిత్సలు. కొత్తగా 809 వైద్య చికిత్సలు పెంపు. – గత ప్రభుత్వంతో పోలిస్తే ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతున్న చికిత్సల సంఖ్య 1059 నుంచి 3,255కు పెంపు. – గత ప్రభుత్వంతో పోలిస్తే వైయస్‌.జగన్‌ […]

నడుద్దాం రండి..

రమేష్ హాస్పటల్స్ పిలుపు పక్షవాతంపై వాకింగ్ తో అవేర్ నెస్  వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రజలకు పక్షవాతం పై అవగాహన కలిగించేందుకు ఈనెల 29న శనివారం ఉదయం 7 గంటలకు విజయవాడ నడక(వాకింగ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రమేష్ హాస్పటల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నడక రమేష్ హాస్పిటల్స్, ఎం.జి. రోడ్ బ్రాంచ్ నుంచి ప్రారంభమై రమేష్ హాస్పిటల్స్, మెయిన్ యూనిట్ వద్ద ముగియనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మునిసిపల్ కమిషనర్ శ్రీ స్వప్నిల్ […]

ఏపీలో పెరగనున్న ప్రభుత్వ మెడికల్‌ పీజీ సీట్లు

– రాష్ట్రంలో వైద్య విద్యకు స్వర్ణయుగం. – వైద్య ఆరోగ్యరంగంపై ముఖ్యమంత్రి తదేక దృష్టి కారణంగా సానుకూల ఫలితాలు. – రాష్ట్రంలో గణనీయంగా పెరగనున్న ప్రభుత్వ మెడికల్‌ పీజీ సీట్లు. – ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బందిని ఉంచడంతో పెరగనున్న సీట్లు. – 2019 వరకూ రాష్ట్రంలో మెడికల్‌ పీజీ సీట్ల సంఖ్య 970. – ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 2022లో మరో 207 సీట్లు పెరుగుదల. – ఇప్పుడు అదనంగా 746 […]